AP

APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.   తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా…

AP

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంలో వెనక్కు తగ్గని ఏపీ..

నాగార్జున సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. నీటివిడుదల నిలిపి వేయాలంటూ నిన్న క్రిష్ణానదీ యాజమార్య బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏపి ఈరోజు కూడా నీటి విడుదలను కొనసాగిస్తోంది… దీంతో ఇప్పటి వరకు సుమారు 8వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్ళి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.   నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా జరిపిన సమీక్షలో డ్యాం…

AP

ఎన్నికలు, పొత్తుల వేళ పార్టీలో చంద్రబాబు కీలక మార్పులు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. జనసేనతో పొత్తు ఖాయమైన వేళ నియోజకవర్గాల్లో పరిస్థితులపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీ తో పొత్తుకు ప్రయత్నిస్తున్న వేళ నిర్ణయం జరిగిన తరువాత సీట్ల పంపకాలు..అభ్యర్దుల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైనా కసరత్తు జరుగుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపు పైన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు.   చంద్రబాబు నిర్ణయాలు టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్‌గా…

AP

కులం పేరుతో వైసీపీ ట్రాప్.. జనసైనికులకు పవన్ హెచ్చరిక..

ఎలాంటి భావజాలం లేని పార్టీ వైసీపీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, టీడీపీ పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. వైసీపీ వాళ్లకు తనను విమర్శించే హక్కులేదన్నారు. కులం పేరుతో వైసీపీ చేసే ట్రాప్ లో కార్యకర్తలు పడొద్దన్నారు.   తానేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని…

AP

బెజవాడలో భారీ బైక్‌ ర్యాలీ.. చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ..

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వచ్చారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన ఆయన.. శ్రీవారి దర్శనం తర్వాత విజయవాడకు వచ్చారు. ఇక్కడ పార్టీ అధినేతకు తెలుగుదేశం శ్రేణులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అడుగడుగునా బాబుకు ఘనస్వాగతం లభించింది.   తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోగానే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, కొంతమంది సీనియర్‌ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి…

AP

జనసేన సీట్లు ఫైనల్, 30-2 : పవన్, నాగబాబు స్థానాలు ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పైన ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు ఆ పార్టీ నుంచి స్పష్టత వచ్చిన తరువాత అధికారికంగా సీట్లను ప్రకటించనున్నారు. తాజాగా జనసేన 30 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ సీట్లను ప్రతిపాదించింది. ఈ నెల 2 లేదా 3వ తేదీ చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. ఆ సమయంలో తుది నిర్ణయం తీసుకొనే…

AP

ఉరుసు ఉత్సవాల్లో వైఎస్ జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. ఛాదర్‌ను సమర్పించారు. ఉరుసును పురస్కరించుకుని- కడప పెద్ద దర్గాగా రాయలసీమ వాసులకు చిరపరిచితమైన ఈ ఆధ్యాత్మిక స్థలం సందడిగా మారింది.   కర్నూలు ఓర్వకుల్లు నుంచి ప్రత్యేక విమానంలో జగన్ కడపకు బయలుదేరారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కాషాయ…

AP

ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..?

అక్రమాస్తుల కేసుల విచారణతో జేడీ లక్ష్మీనారాయణ జాతీయ వ్యాప్తంగా సుపరిచితులయ్యారు. ముఖ్యంగా జగన్ అక్రమస్తుల కేసులను విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణే. గత ఎన్నికల ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సరిగ్గా ఎన్నికలకు 15 రోజుల ముందు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం జనసేన ను వీడారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  …

AP

ఏపీ పై పవన్ ఫోకస్ .. ఆరోజు కీలక నిర్ణయాలు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేకుండా ఏపీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకు పవన్ డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటు డీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సైతం హాజరు కానున్నారు.ఎన్నికల వ్యూహాలను…

AP

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్: వైఎస్ జగన్.

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్- 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరో 12 ఉప కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారాయన.   ఆయా సబ్ స్టేషన్ల వ్యయం 3,100 కోట్ల రూపాయలు. కర్నూలు, నంద్యాల, కడప, సత్యసాయి పుట్టపర్తి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ…