Editor

AP

టీడీపీలోకి వివేకా కుమార్తె సునీత – ముహూర్తం, పోటీ స్థానం ఖరారు..!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ వివేకా హత్య తరువాత పులివెందుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొంత కాలంగా సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు సిద్దమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సునీత పొలిటికల్ ఎంట్రీతో కడప జిల్లాలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.   సునీత రాజకీయ నిర్ణయం :…

AP

అమిత్ షా వద్ద చంద్రబాబును ఫిక్స్ చేసిన సీబీఐ మాజీ జేడీ ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.   అటు జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.…

National

ఈ ముసుగు వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నగదు

సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ.. కీలక ప్రకటన విడుదల చేసింది. అతని ఫొటోలను విడుదల చేసింది. ఆచూకీ తెలియజేసిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించింది.   బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా వేర్వేరు…

TELANGANA

‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.   రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రైతులు సాంకేతికత అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం…

TELANGANA

మేడారం జాతర హుండీ లెక్కింపు పూర్తి..

మేడారం (Medaram) సమ్మక్క-సారక్క మహా జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 540 హుండీలను లెక్కించగా.. రూ. 13.25 కోట్ల ఆదాయం సమకూరింది. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండిని అమ్మవార్లకు భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు.   హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 29 నుంచి హుండీలను లెక్కించారు. మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలు సమ్మక్క-సారక్కలను దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, 2022 మేడారం జాతర కంటే ఈ…

AP

చంద్రబాబు అనూహ్య నిర్ణయం – టీడీపీ అభ్యర్దుల మార్పు..

టీడీపీ రెండో జాబితాలో కీలక మార్పులు కనిపిస్తోంది. సీనియర్ల విషయంలో చంద్రబాబు ఆసక్తి కర నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఇస్తున్న స్థానాల్లో ఆశావాహులను బుజ్జగిస్తున్నారు. సీనియర్ల సీట్లలో మార్పులు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండో జాబితాలో ఆసక్తి కర నిర్ణయాలు వెలువడనున్నాయి.   వసంతకు సీటు ఖాయం   ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం టీడీపీ టికెట్‌ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కే…

AP

ముద్రగడ ఇంటికి మిధున్ రెడ్డి – పోటీపై కీలక నిర్ణయం..

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం దాదాపు ఖాయమైంది. టీడీపీ ఎన్డీఏలో చేరిక పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు జగన్ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన బలం పైన గురి పెట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల్లో పోటీ పై ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తాజాగా ఇచ్చిన…

National

రైతులపై కేంద్రం కనకవర్షం.. .

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనికోసం రైతులు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. పది నిముషాలు కేటాయిస్తే చాలు. వారి ఖాతాల్లోకి డబ్బు వస్తుంది. కేంద్రం ఇటీవలే 16వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. మొత్తం 75 లక్షల మంది రైతులకు ప్రస్తుత విడతతో పాటు చివరి విడత కూడా ఇచ్చారు.…

TELANGANA

కేసీఆర్ తో ఆర్ఎస్పీ భేటీ.. పొత్తు కోసమేనా..!..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరి సమావేశం చాలా సేపు జరిగినట్లు తెలుస్తోంది. భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్ తో పాటు బీఎస్పీ నేతలతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.   ఆర్ఎస్పీ,…

TELANGANA

తెలంగాణ నుంచి లోక్‌సభకు రాహుల్..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఇక్కడా పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక…