SPORTS

SPORTS

సెంచరీ బాదేసిన జూనియర్ టెండూల్కర్‌

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. సచిన్ సాధించిన రికార్డులను భవిష్యత్తులో కూడా ఏ ఒక్క క్రికెటర్ సాధించలేడేమో అనుకునేంతగా ఆయన రికార్డుల పరంపర కొనసాగించాడు. అంతటి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో సరింగా రాణించలేక పోతున్నాడంటూ అభిమానులు గత కొంత కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా రంజీ ట్రోఫీలో సెంచరీ కొట్టి సత్తా చాటాడు. రంజీ…

SPORTS

ఇండియా ఇంటికొచ్చేయడం గ్యారెంటీ అని కామెంట్లు

టీమిండియా జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ ఇంగ్లాండ్ టీంపై ఓడిపోయిన తర్వాత అసలు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. దీంతో క్రికెట్ ప్రేమికుల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మాజీ క్రికెట్ ఆటగాళ్లు టీం మార్చాలని కోరుతున్నారు. సీనియర్లను తప్పించి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య బంగ్లా టూర్ లో ఆడుతున్న టీమిండియా రెండు వన్డేలలో… పసికూన లాంటి బంగ్లాదేశ్ టీంపై ఓడిపోవడంతో…

SPORTS

ఇంగ్లీష్ టీం.. సామాజిక మాధ్యమాల్లో దారుణమైన ట్రోలింగ్స్

టీ 20 మ్యాచ్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ టీం కంగారులతో టీ _20 సిరీస్ ఆడింది. అక్టోబర్ 9, 12 తేదీల్లో జరిగిన మ్యాచ్ ల్లో గెలుపొందింది. మూడో మ్యాచ్ ఫలితం తేలలేదు.. 2_0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఒక్క ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా అప్రతిహతంగా ఇంగ్లీష్ టీం విజయాలు సాధించింది. మరి ముఖ్యంగా సెమిస్ లో…

SPORTS

ప్రపంచ రికార్డుకు కేవలం 4 వికెట్ల దూరంలో భువనేశ్వర్ కుమార్

న్యూజిలాండ్ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్: T20 ప్రపంచ కప్ 2022 తర్వాత, భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య మూడు T20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. చాలా మంది వెటరన్ ఆటగాళ్లకు టీమ్ ఇండియా నుంచి విశ్రాంతి లభించింది. ఈ కారణంగానే భారత జట్టు కమాండ్ హార్దిక్ పాండ్యా చేతిలో ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టినట్లయితే, అతను టీ20 క్రికెట్‌లో పెద్ద రికార్డును సృష్టిస్తాడు. భువనేశ్వర్ కుమార్ అద్భుతాలు చేయగలడు 2022 టీ20…

SPORTS

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్

వెస్టిండీస్ క్రికెటర్, ముంబై ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్ ఐపీల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్రాంచైజీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అయితే తాను వేరే టీంలో జాయిన్ అవ్వడం లేదని, ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. కాగా పోలార్డ్ ముంబైతో గత కొన్ని సీజన్లుగా ఆడుతున్నాడు. 5 ఐపిఎల్ టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడు కీరన్ పొలార్డ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు…

SPORTS

టీ-20 సంచలనం సూర్యకుమార్ యాదవే నిదర్శనం

అదృష్టం అందరికీ ఒకేతీరుగా ఉండదనటానికి టీ-20 సంచలనం సూర్యకుమార్ యాదవే నిదర్శనం. అపారప్రతిభ ఉన్నా, ఏళ్ల తరబడి నిలకడగా రాణించినా భారతజట్టులో చోటు కోసం దశాబ్దకాలంపాటు నిరీక్షించాల్సి వచ్చింది…. సూర్యకుమార్ యాదవ్…ప్రస్తుతం ప్రపంచ టీ-20 క్రికెట్లో మార్మోగిపోతున్న పేరు. మిస్టర్ టీ-20, స్కై.. మిస్టర్ 360, స్కూప్ స్టార్ లాంటి ముద్దుపేర్లతో సూర్యాను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తుంటే…క్రికెట్ విమర్శకులు, దిగ్గజాలు, వ్యాఖ్యాతలు మాత్రం గృహాంతరవాసి అంటూ, సూర్య కొట్టే షాట్లు మనుషులు ఆడే షాట్లు కావంటూ ప్రశంసలతో…

SPORTS

విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్

టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత జట్టు ఆ బాధలో ఎక్కువ రోజులు గడపడానికి టైం లేదు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో భారత జట్టు బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఓటమి తర్వాత భారత జట్టు స్వదేశానికి రాదు. కొందరు ఆటగాళ్లు మినహా అందరూ న్యూజిల్యాండ్‌కు వెళ్తారు. విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా నుంచి టీమిండియా స్వదేశం రావడానికి లేదు. అక్కడి…

SPORTS

భారత జట్టు ‘చోకర్స్’ అంటూ జట్టుపై విమర్శలు

భారత జట్టు మరోసారి ఐసీసీ టోర్నమెంట్లో బొక్కబోర్లా పడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాణించిన టీమిండియా.. ప్రపంచకప్ సెమీస్‌లో పేలవమైన ఆటతీరుతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరే ఛేదించేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి తమ జట్టుకు విజయాన్నందించారు. ఒత్తిడికి తలొగ్గిన జట్టు ఒత్తిడికి తలొగ్గిన జట్టు సెమీఫైనల్ మ్యాచులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవగా.. రోహిత్ శర్మ కూడా…

SPORTS

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మూడ్‌లో ఉన్న ఫ్యాన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో మరింత ఆనందలో మునిగిపోయారు. 2023 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ మినీ వేలం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లేదా బెంగళూరులో నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, బీసీసీఐ తాజాగా ఈ వేలం కోసం కేరళలని కోచిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

SPORTS

భారత జట్టుకు గడ్డుకాలం…కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి..

భారత జట్టుకు గడ్డుకాలం నడుస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ ముఖ్యమైన సమయాల్లో వాళ్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు ఎలాంటి పెద్ద టోర్నమెంట్లనూ గెలవలేకపోతోంది. ఆసియా కప్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించినా ట్రోఫీ నెగ్గలేదు. అలాగే ప్రపంచకప్‌లో కోహ్లీ, సూర్యకుమార్ ఇద్దరూ అదరగొట్టినా ఫైనల్ చేరలేదు. దీంతో జట్టు సారధిని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి.. కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి.. భారత జట్టు కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్న జాబితాలో మాజీ లెజెండరీ…