ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు..
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. 2014 పొత్తులు ఇప్పుడు ఏపీలో రిపీట్ అవుతాయనే చర్చ జరుగుతోంది. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు సమావేశం తరువాత పొత్తు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో పొత్తుల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే సీఏఏ చట్టం అమలు పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని సంచలన ప్రకటన…

