కేసీఆర్ ఎందుకు బయపడుతున్నారు? అసెంబ్లీకి రావాలి: ‘మేడిగడ్డ’పై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్లోని పియర్స్ను సీఎం రేవంత్రెడ్డి తోపాటు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం పార్టీ సభ్యులు పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం…

