World

World

చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

: చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వల్ల ఇంత భారీగా కేసులు నమోదవుతున్నాయని భావిస్తున్నారు. భారత్ లోనూ ఈ వేరియంట్ ను గుర్తించారు. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.   కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ విషయంల అలసత్వం కూడదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కరోనాపై పోరుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. కోరానాను ఎదుర్కోవడంలో భాగంగా…

World

ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యంగా, శృంగారానికి ఒత్తిడి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ(Pakistan Tehreek-e-Insaf) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యంగా, శృంగారానికి ఒత్తిడి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. పాకిస్తాన్ లో సంచలనం సృష్టిస్తోంది. Imran Khan’s audio clip: రెండు పార్ట్ లుగా.. ఆ ఆడియో క్లిప్ లను రెండు పార్ట్ లుగా పాక్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్(YouTube) చానెల్ లో షేర్ చేశారు. ఆ క్లిప్స్ కొద్ది సేపట్లోనే వైరల్…

World

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్ చెప్పింది. వారికి ఈ-వీసా సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇక కెనడావాసులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 9 నెలల నిరీక్షణ తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా వాసులకు ఈ-వీసాల జారీని పునఃప్రారంభించింది. ఈ విషయాన్ని కెనడాలోని ఒటావా భారత హైకమిషన్ ప్రకటించింది. వివరాలను వెల్లడించింది. అయితే తొమ్మిది నెలల క్రితం కెనడావాసులకు భారత్ ఈ-వీసాలను ఆపేసేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇండియా…

World

కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ క్షేత్రంలో ప్రమాదం

కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యాటక క్యాంప్ సైట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగి పడిన సమయంలో ఆ పర్వత పాదం వద్ద దాదాపు 95 మంది వరకు ఉన్నారు. వారంతా మలేసియన్లేనని ప్రాథమిక సమాచారం. Landslide hits campsite in Malaysia: ఇంకా చాలా మంది మిస్సింగ్ మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్ రాష్ట్రంలో ఉన్న బటంగ్ కాలి వద్ద ఉన్న ఒక పర్యాటక వ్యవసాయ క్షేత్రంలో కొండ…

World

గుంజీలు తీస్తే ఫ్రీ బస్ టికెట్.

చిన్నప్పుడు తప్పు చేస్తే టీచర్లు గుంజీలు తీయించిన చిన్న నాటి జ్ఞాపకాలు ఎంత మందికి గుర్తున్నాయి. అప్పుడు తప్పు చేస్తే టీచర్లు శిక్ష కింద గుంజీలు తీయించే వాళ్లు. కానీ ఇప్పుడు అవే గుంజీలు తీస్తే ఫ్రీగా టికెట్ పొందేలా ఓ దగ్గర బంపర్ ఆఫర్ పెట్టేశారు. ప్రభుత్వమే ఇలా ఉచితంగా టికెట్ ఇవ్వడానికి గుంజీలు తీయాలని చెబుతోంది. అసలు ఎక్కడ ఈ ఆఫర్ ఉంది, ఎన్ని గుంజీలు తీయాలో తెలుసుకుందాం. యూరప్ లోని రొమానియాలో ఈ…

World

కాన్పూర్‌లో 5 బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురుని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులలో ఒక జంట, వారి పిల్లలు, మహిళ తండ్రి ఉన్నారు. నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లు, బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉండటం.. కాన్పూర్‌లో అక్రమంగా ఉంటున్నందున వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 13 నకిలీ పాస్‌పోర్టులు, ఐదు ఆధార్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, రూ.14 లక్షలకుపైగా…

World

ఇండోనేషియాలో విషాద ఘటన

ఇండోనేషియాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పది మంది మృతదేహాలను గుర్తించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆ దేశ అధికారులు…

World

తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు

హత్యానేరం రుజువైన ఒక వ్యక్తికి తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. తాలిబన్ అధికారంలోకి వచ్చిన తరువాత బహిరంగంగా మరణ శిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి.

NationalWorld

రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత : ప్రధాని నరేంద్ర మోదీ

భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీల సహకారాన్ని ఆయన కోరగా, ప్రతిపక్ష నాయకులు దేశ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇది యావత్ దేశం గర్వించదగ్గ సందర్భమని, దీని విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని…

World

కీలక విషయాలు వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్

కొవిడ్-19.. సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది. ఆర్థిక వ్యవస్థలను కూడా కుప్పకూల్చింది. అయితే ఇంత ప్రబలంగా వ్యాపించిన కొవిడ్-19 ఎక్కడ, ఎలా పుట్టిందన్న విషయంపై ఇంత వరకు స్పష్టం రాలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్‍ (Wuhan Lab) లోనే ఇది తయారైందని ఇది వరకు కొన్ని అంచనాలు వచ్చాయి. మరికొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా వుహాన్ ల్యాబ్‍లో పని చేసిన ఓ అమెరికా శాస్త్రవేత్త…