Editor

TELANGANA

రైతుబంధు, రుణమాఫీ అమలు – రేవంత్ సర్కార్ తాజా ప్రకటన..!!

తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. గ్యారంటీల అమలు నిర్ణయాలు వేగంగా తీసుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతు రుణమాఫీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ విషయం పైన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. అమలు పైన క్లారిటీ ఇచ్చారు.   రుణమాఫీ పై నిర్ణయం ఎన్నికల సమయంలో కాంగ్రెస్…

AP

ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్ – సంచలన ఆదేశాలు..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో వారిని జోక్యం చేసుకోకుండా కట్టడి చేస్తున్న ఎన్నికల సంఘం ఇవాళ మరో షాకిచ్చింది.   ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లపై భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.   రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన సిటిజన్…

AP

ఏపీ డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాలపై ఈసీ కీలక నిర్ణయం..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో అభ్యర్ధులకు సస్పెన్స్ తొలగిపోయింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ముందుగా నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు డీఎస్సీ పరీక్షల నిర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈసీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు పంపింది.   రాష్ట్రంలో ఎన్నికలకు ముందే డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా హడావిడిగా పరీక్షల నిర్వహణకు హైకోర్టు…

National

ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!

రూ.2 వేల రూపాయల నోట్ల విషయంలో రిజర్వు బ్యాంక్ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఆర్ధిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనుండటం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1న రూ.2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కానీ, డిపాజిట్ చేసేందుకు కానీ అనుమతించరాదని నిర్ణయించింది.   ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 19 చోట్ల ఉన్న బ్రాంచ్…

TELANGANA

అష్టదిగ్బంధనం – బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ అధినేత రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తింటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో, గులాబీ పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.   వరుస షాక్ లతో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు.…

TELANGANA

జైల్లో చిప్పకూడే.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం గాంధీభవన్‌లో వాల్మీకి, బోయలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. గద్వాల్, ఆలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తనకు తెలుసన్నారు. ఇప్పుడు అందరూ ఒకవైపు రండి.. మన ప్రభుత్వం ఉందన్నారు.   ఢిల్లీలో కూడా మన పరిపాలనను అభినందిస్తున్నారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఎవరు ఏ…

AP

వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. కూటమి నుంచి అభ్యర్దుల ఎంపిక దాదాపు పూర్తయింది. దీంతో..ఇక ప్రచారం..మేనిఫెస్టో పైన పార్టీలు ఫోకస్ చేసాయి. జగన్..చంద్రబాబు ఇద్దరూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ప్రచారంలో ఉన్నారు. జగన్ సీఎం లక్ష్యంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.   కొనసాగిస్తాం టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ పైన కీలక…

AP

జెండాలు జత కట్టడమే వారి ఏజెండా – సీఎం జగన్..

వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘మేమంత సిద్ధం’ పేరిట జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మిగనూరు సహా పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టారాయన.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఇక సాయంత్రం ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.   రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ‎నే అని అన్నారు. ప్రతి అక్కాచెల్లెమ్మ గుర్తుపెట్టుకోండి.. ఈ…

National

ఈసారి ఎన్నికల సిబ్బందికి ఈసీ చెల్లించే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఏప్రిల్ 19తో మొదలుపెట్టి జూన్ 1 వరకూ ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే లోక్ సభకు తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్లను ఈసీ తాజాగా ఖరారు చేసింది.…

TELANGANA

రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు ..

చెంగిచెర్లలో ఇటీవల జరిగిన ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, గురువారం గోషామహల్బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ను పోలీసులు హౌస్అరెస్టు చేశారు. అయితే, పోలీసుల తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్లకు బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే.. తనను అడ్డుకుని హౌస్అరెస్టు చేశారని రాజాసింగ్మండిపడ్డారు.   పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజా సింగ్ ధ్వజమెత్తారు. హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందని, చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారని రాజాసింగ్…