AP

APTELANGANA

బీఆర్ఎస్ కు అండగా ఏపీ నేతలు.. ఆ ఇద్దరు ఎవరు…?

తెలంగాణ ఎన్నికల్లో సర్వేల నుంచి పంపకాల వరకు అంతా ఏపీ నేతలదే కీలకపాత్ర. ఇదేంటి తెలంగాణ ఎన్నికలతో ఏపీ నేతలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది వాస్తవమేనట. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇంతకీ బీఆర్ఎస్‌ కు దన్నుగా నిలుస్తున్న ఆ ఇద్దరు ఎవరు?   తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బహిరంగంగానే కాంగ్రెస్‌…

AP

వైఎస్‌ఆర్‌సీపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యం.. చంద్రబాబుతో పవన్ భేటీ..

ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో కీలక పరిణామం జరిగింది. రాజమండ్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంట్లో మూడు గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. ఇప్పటికే కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించారు. త్వరలోనే…

AP

సుప్రీం సీజేఐకి పురందేశ్వరి లేఖ.. బెదిరేది లేదంటున్న వైసీపీ….

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురుందేశ్వరిని టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు చేస్తోంది. పురందేశ్వరి టీడీపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా అని జగన్ శిబిరం ప్రశ్నిస్తోంది. అయితే.. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పురందేశ్వరి లేఖ రాశారు. దీంతో పురందేశ్వరి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ మరింత వేడెక్కింది.   పదేళ్లుగా విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని భారత ప్రధాన…

AP

పార్వేట మంటపం చుట్టూ ఏపీ రాజకీయం.. ముదురుతున్న వివాదం..

తిరుపతిలో టీటీడీ వర్సెస్‌ బీజేపీ వ్యవహారం మరింత ముదురుతోంది. పార్వేట మండపం చుట్టూ జరుగుతున్న వివాదంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో ఈ రగడ మరింత రాజుకుంటోంది. ధైర్యం ఉంటే పార్వేటి మండపం వద్దకు వచ్చి నిర్మాణం బాగాలేదని చెప్పగలరా అంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించారు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి. మంటపంపై చర్చకు సిద్ధమన్న ఆయన.. అందుకు సమయం, తేదీ చెబితే ఆర్కాలజీ అధికారులతో సహా అన్ని ఆధారాలతో వస్తామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ తీరుపై…

AP

మంత్రులపై జగన్ సీరియస్..

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ హాట్ హాట్‌గా జరిగింది. ఓవైపు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూనే.. మరోవైపు మంత్రుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రులు సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారట. దీంతో మంత్రులు కూడా అసహనంగా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.   కీలక నిర్ణయాలు.. ఆమోదాలు.. వార్నింగ్‌లు.. ఇలా ఏపీ కేబినెట్ మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. ప్రభుత్వం తరుఫున మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలు సంగతి…

AP

టార్గెట్ సీఎం జగన్.. హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్..

వైసీపీ అధినేత సీఎం వైెఎస్ జగన్ ను ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ ఎ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ వేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ అంశాలను ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో శాఖల్లో ఎలా అవినీతి జరిగిందో వివరిస్తూ రఘురామకృష్ణరాజు…

APHealthNationalTELANGANA

అందుబాటులోకి చికన్‌ గున్యా వ్యాక్సిన్‌..?

దోమల ద్వారా వ్యాప్తి చెందే చికన్‌గున్యాకు తొలి టీకా అందుబాటులోకి రానుంది. నవంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో సగం దేశాలకు కలవరం కలిగిస్తున్న చికన్‌గున్యా మరిన్ని దేశాలకు పాకే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ఆమోదం తెలపడం ఊరటనిచ్చే విషయం.   ఫ్రెంచి డ్రగ్ కంపెనీ వాల్నెవా ఈ టీకాను తయారు చేసింది. తొలుత అమెరికా ట్రావెలర్లు, సీనియర్ సిటిజన్లకు…

AP

సుప్రీం కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై పిటీషన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తు కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో బుధవారం పిటీషన్ దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా ఈ పిటీషన్ వేశారు. ఈ కేసుల్లో విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీచేయాలని ఆయన ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.   “జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదావేసింది. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా…

AP

52 రోజుల తర్వాత.. జైలు నుంచి విడుదల.. తొలి స్పీచ్..

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్‌ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో చంద్రబాబును చూసి టీడీపీ నేతలు భావాద్వేగానికి గురయ్యారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు.   జైలు నుంచి బయటకు రాగానే చంద్రబాబు మాట్లాడారు. తాను జైలులో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపించారని అన్నారు. భారత్ దేశంలోనేకాదు ప్రపంచ దేశాల్లో చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోలేనన్నారు. తాను చేసిన…

AP

పవన్ కళ్యాణ్ కిరాయి కోటిగాడు; కమ్మవర్గంపైనా అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్!!

ఖమ్మంలో తనపై జరిగిన దాడిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై జరిగిన దాడిని చిన్నదిగా చూడొద్దని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి వెనుక భారీ కుట్ర ఉందని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కానీ వ్యక్తి కానీ బతికి బట్ట కట్టలేదని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.   తనను భౌతికంగా లేకుండా చేయాలన్న…